Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టాల్లో కృతిశెట్టి.. మరో బ్రేక్ ఇవ్వనున్న ఉప్పెన టీమ్?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (12:21 IST)
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లతో కష్టపడుతున్న కృతి శెట్టి ప్రస్తుతం శర్వానంద్ విడుదల కాని సినిమా "మనమే"లో నటిస్తోంది. ఇలా ఆఫర్లు లేకుండా ఇబ్బంది పడుతున్న కృతి శెట్టికి మైత్రీ మూవీ మేకర్స్, ఉప్పెన సినిమా నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఉప్పెన తర్వాత కృతిశెట్టికి మరో బ్రేక్ ఇవ్వబోతున్నారని టాక్. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా ప్రకటించిన సినిమాలో ఉప్పెన గర్ల్‌ని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా తీసుకోవాల్సి వుంది.
 
కానీ ఆమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ ప్రొడక్షన్ హౌస్ సినిమాలో నటిస్తున్నందున.. ఈ ఛాన్స్ కాస్త కృతిశెట్టిని వరించిందని టాక్ వస్తోంది. ఒకవేళ కృతి శెట్టి ఈ రవితేజ-మలినేని కాంబో చిత్రం తెరకెక్కితే మళ్లీ కృతి శెట్టి ఫామ్‌లోకి వస్తుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments