Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా మూవీ.. ఆమెను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (16:24 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎప్పటిలాగానే త్రివిక్రమ్ సీనియర్ నటిని రంగంలోకి దించనున్నారు. మహేష్ 28వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా కనిపిస్తారని టాక్ వస్తోంది. 
 
ఇక తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకుంటూ వుంటాడనే సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, టబూలను తన సినిమాల్లో నటింపజేసి త్రివిక్రమ్.. తన తాజా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా చిత్రంగా మారనుంది. అలాగ సంగీతం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments