Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ వదిలేసిన కథను మహేష్... మహేష్ వదిలేసిన కథను వరుణ్ తేజ్

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:38 IST)
కొంతమంది హీరోలు తమ వద్దకు దర్శకులు వచ్చి కథలు చెబితే వాటిలో కొన్ని నచ్చలేదని తిప్పి పంపేస్తుంటారు. అలాగే పూరీ జగన్నాథ్ గతంలో పోకిరి చిత్ర కథను రవితేజకు చెబితే... అబ్బే... లాభం లేదండీ అన్నారట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. పోకిరి రికార్డులు బద్ధలు కొట్టడం... మహేష్ బాబుకు పెద్ద క్రేజ్ రావడం అంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయింది. 
 
ఇప్పుడు మరో విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుతోంది. అదేంటయా అంటే, ఆమధ్య దర్శకుడు క్రిష్ శివం అనే కథను మహేష్ బాబుకు వినిపించారట. ఐతే మహేష్ బాబు పెదవి విరిచాడట. దాంతో ఆ కథలో చిన్నచిన్న మార్పులు చేసి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం. 
 
అన్నట్లు వదిలేసిన కథలు హిట్లు తేవడమే కాదు... కొన్నిసార్లు ఒకలైలా కోసం చిత్రంలా ప్లాపులు కూడా పట్టుకొస్తాయి. ఈ ప్లాపు నుంచి అల్లు అర్జున్ తప్పించుకున్న విషయం తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments