Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి

'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ స

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (12:14 IST)
'అందాల రాక్షసి'గా తెలుగుతెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి గతేడాది 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో మంచి హిట్ కొట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ సరసన 'మిస్టర్‌' చిత్రంలో నటిస్తున్న లావణ్య.. రవితేజ హీరోగా నటిస్తున్న 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉండగా, ఓ పాత్రలో రాశీఖన్నా నటిస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments