Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మెగాస్టార్‌కు డైరెక్టర్‌కు మధ్య మనస్సర్థలు వచ్చాయట... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (19:30 IST)
మిర్చి నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడా సెంటిమెంట్‌కు చిరంజీవి బ్రేక్ వేస్తున్నాడట. భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల శివ. కొరటాల సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే.
 
కొరాటాల తీసిన ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీనే. అయితే చిరంజీవి సినిమాకు అమిథ్ త్రివేది మ్యూజిక్ ఇస్తాడన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే కొరటాల సెంటిమెంట్‌కు బ్రేక్ పడినట్లే. బాలీవుడ్ సినిమా సైరాతో ఎంట్రీ ఇచ్చారు అమిథ్ త్రివేది. యేడాది ప్రయాణంలో అమిథ్ వర్కుకు చిరంజీవి బాగా ఇంప్రెస్ అయ్యారట. 
 
కొరటాల మూవీలో కూడా ఈ సంగీత దర్సకుడినే హీరోగా తీసుకోవాలని దర్సకుడు భావిస్తున్నారట. కొరటాల.. దేవీశ్రీనే కాదు చిరంజీవి.. దేవిశ్రీలది కూడా హిట్ కాంబినేషనే. ఈ ఇద్దరు కలయికలో నాలుగు సినిమాలు వస్తే రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఖైదీ నెంబర్ 150, శంకర్ దాదా ఎంబి.బి.ఎస్ సినిమాలో దేవిశ్రీదికీ రోల్. మ్యూజిక్ పరంగా భారీ హిట్టిచ్చిన వారిని పక్కన బెట్టి చిరంజీవి అమిథ్‌ను తీసుకోమనడంపై ఏం చేయాలో అర్థం కాక డైరెక్టర్ కొరటాల శివ ఆలోచనలో పడిపోయారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments