Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మెగాస్టార్‌కు డైరెక్టర్‌కు మధ్య మనస్సర్థలు వచ్చాయట... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (19:30 IST)
మిర్చి నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడా సెంటిమెంట్‌కు చిరంజీవి బ్రేక్ వేస్తున్నాడట. భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల శివ. కొరటాల సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే.
 
కొరాటాల తీసిన ప్రతి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీనే. అయితే చిరంజీవి సినిమాకు అమిథ్ త్రివేది మ్యూజిక్ ఇస్తాడన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే కొరటాల సెంటిమెంట్‌కు బ్రేక్ పడినట్లే. బాలీవుడ్ సినిమా సైరాతో ఎంట్రీ ఇచ్చారు అమిథ్ త్రివేది. యేడాది ప్రయాణంలో అమిథ్ వర్కుకు చిరంజీవి బాగా ఇంప్రెస్ అయ్యారట. 
 
కొరటాల మూవీలో కూడా ఈ సంగీత దర్సకుడినే హీరోగా తీసుకోవాలని దర్సకుడు భావిస్తున్నారట. కొరటాల.. దేవీశ్రీనే కాదు చిరంజీవి.. దేవిశ్రీలది కూడా హిట్ కాంబినేషనే. ఈ ఇద్దరు కలయికలో నాలుగు సినిమాలు వస్తే రెండు సినిమాలు హిట్టయ్యాయి. ఖైదీ నెంబర్ 150, శంకర్ దాదా ఎంబి.బి.ఎస్ సినిమాలో దేవిశ్రీదికీ రోల్. మ్యూజిక్ పరంగా భారీ హిట్టిచ్చిన వారిని పక్కన బెట్టి చిరంజీవి అమిథ్‌ను తీసుకోమనడంపై ఏం చేయాలో అర్థం కాక డైరెక్టర్ కొరటాల శివ ఆలోచనలో పడిపోయారట.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నటి హేమ పాల్గొన్నారు... ఆ వీడియోపై విచారణ జరుపుతున్నాం : బెంగుళూరు సీపీ

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments