Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (21:52 IST)
రాజకీయాలలో నీచమైన మాటలు, వ్యక్తిగత దూషణలు కొత్త కాదు. ఆంధ్రా రాజకీయాల్లో ముఖ్యంగా నారా భువనేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాజకీయ నాయకులు ఎంత దిగజారి వ్యాఖ్యలు చేశారో చూశాం. 
 
ప్రస్తుతం ఇలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్, సమంత, నాగార్జునలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో, కేవలం అక్కినేని కుటుంబం లేదా సమంత మాత్రమే ప్రభావితం కావట్లేదు.
 
తాజాగా నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న శోభితా ధూళిపాళ కూడా ఈ వ్యాఖ్యలతో కలత చెందింది. ఆమె నాగ చైతన్యతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ ఆమెను నిరాశలో ముంచేసింది. 
 
ఇంకా ఇటీవలే జరిగిన నిశ్ఛితార్థాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితి తలెత్తింది. తన మాజీ భార్య సమంతపై, కుటుంబంపై వచ్చిన కామెంట్స్‌ నుంచి చైతూ అంత ఈజీగా బయటపడలేరని టాక్ వస్తోంది. దీంతో శోభిత డల్ అయిపోయిందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments