Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌నే వద్దన్న కైరా అద్వానీ

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:19 IST)
అవును పవర్ స్టార్‌తో నటించే ఛాన్సుకు కైరా అద్వానీ నో చెప్పిందట. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసేందుకు సై అన్నారు. ఇందులో భాగంగా ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి  ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
 
ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. 
 
ఇందులో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. కాగా పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీని తీసుకోవాలనుకున్నారు. కానీ కైరా అద్వానీ ఈ అవకాశాన్ని వద్దని చెప్పిందట. ప్రస్తుతం హిందీలో సూపర్ బిజీగా ఉంది. దీంతో డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దీంతో కైరా పవన్‌కే నో చెప్పేసిందా అంటూ పవర్ ఫ్యాన్స్ నిరాశలోనే కాదు... ఆమెపై గుర్రుగా వున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments