Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌గా రానున్న గురజాడ కన్యాశుల్కం.. మధురవాణిగా ఎవరు?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (18:58 IST)
గురజాడ కన్యాశుల్కం వెబ్ సిరీస్‌గా రానుంది. కన్యాశుల్కం నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్‌కి నాటకాలపై నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్‌గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 
 
గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో మధురవాణిగా అంజలి నటిస్తోంది. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments