Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా-రణ్‌బీర్‌లను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. అది ఫేక్ మ్యారేజ్ అంటూ?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (17:38 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మళ్లీ అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసింది. వారిది ఫేక్ మ్యారేజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలియా-రణ్‌వీర్ జంటను "ఫేక్" అని పిలిచింది. అయితే గుప్తంగా పోస్ట్ చేసింది. ఎటువంటి పేర్లు తీసుకోకుండా, నటి సినిమాల సూచనలను ఇచ్చింది. 'సినిమా ప్రమోషన్ల' కోసం పెళ్లి చేసుకున్నారని, వారిని 'ఫర్జీ' అని పిలిచారని, అంటే నకిలీ అని కూడా ఆమె ఆరోపించింది. 
 
ఈ వ్యాఖ్యలు చాలామటుకు అలియా-రణ్‌బీర్‌ను టార్గెట్ చేసినట్లు సినీ జనం అనుకుంటున్నారు. ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే వుంటుందంటూ కంగనా పోస్ట్ చేసింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించింది. 
 
కంగనా రనౌత్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నట్లు తెలిపింది. భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్ర వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు. సదరు భర్త తనకు విజ్ఞప్తి చేస్తున్నాడు. చర్చించేందుకు తనను కలవమంటున్నాడు. ఆ నటుడు మాఫియా డాడీ ఒత్తిడిలో పెళ్ళి చేసుకున్నాడని కంగనా రనౌత్  వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments