Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లో కాజల్ అగర్వాల్... పెళ్లి తర్వాత బిజీగా మారిన చందమామ...

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (11:51 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. గత యేడాది ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడైన ముంబైకు చెందిన యువవ్యాపారవేత్త గౌతం కిచ్లూను ఆమ పెళ్లి చేసుకుంది. హనీమూన్‌ను మాల్దీవుల్లోని సముద్రపు అందాల నడుమ జరుపుకుంది. ప్రస్తుతం తాను కమిట్ అయిన చిత్రాల షూటింగులలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది.

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు వెండితెరకు దూరమయ్యారు. కానీ, సమంత, కాజల్, ఆనంది హీరోయిన్ల విషయంలో ఇది పూర్తి వ్యతిరేకం. పెళ్లి తర్వాత వీరికి అనేక అవకాశాలు వస్తున్నాయి. ఈ కోవలోనే కాజల్ అగర్వాల్‌కు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం కూడా లభించింది. 

రీసెంట్‌గా "లైవ్ స్ట్రీమింగ్" అనే త‌మిళ వెబ్ సిరీస్‌లో న‌టించింది. తాజాగా మ‌రో వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలుగు ఓటీటీ మాధ్య‌మమైన 'ఆహా' ప‌లు వెబ్ సిరీస్‌లను రూపొందిస్తోంది. ఈ ఓటీటీలో ప్ర‌ముఖ దర్శ‌కుడు మారుతి ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించ‌నున్నారు. త్రీ రోజస్ పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ వెబ్ సిరీస్‌లో కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments