Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో జాన్వీ కపూర్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:09 IST)
ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాలతో చేయనున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌ను తీసుకుందామని చూశారుగానీ కుదరలేదు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాకి జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొణెను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో.. వరుస ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటం వలన, జాన్వీని సంప్రదించడం జరిగింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. నవంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments