Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట కోసం కోటి డిమాండ్ చేసిన జిగేల్ రాణి (video)

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (13:13 IST)
Pooja Hegde
హీరోయిన్లు ఇప్పుడు ఐటం గాళ్‌గా మారిపోతున్నారు. ఒక‌ప్పుడు వాటికి ప్ర‌త్యేక‌మైన న‌టీమ‌ణులు వుండేవారు. కానీ ప‌రిస్థితుల‌రీత్యా వేంప్ పాత్ర‌లు చేసేవారు క‌నుమ‌రుగ‌యి హీరోయిన్లే చేయ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది. ఇటీవ‌లే పుష్ప సినిమాలో స‌మంత‌, గ‌ని సినిమాలో త‌మ‌న్నాలు ఐటెంసాంగ్‌లు చేసి కోట్ల రూపాయ‌లు పారితోషికంగా పుచ్చుకున్నారు. సినిమా అంతా వుండి అందులో క‌ష్ట‌ప‌డి న‌టించడంకంటే ఇదే బెట‌ర్ అని భావిస్తున్నారు.
 
తాజాగా న‌టి పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయ‌బోతోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఎఫ్‌3లో ఈమె ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌నుంది. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లంలో జిగేల్‌రాణిగా అల‌రించింది.

ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆమెను సంప్ర‌దించ‌డం అందుకు సుమారు కోటి పారితోసికం అగ‌డం నిర్మాత‌లు అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయ‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments