Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం... నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (14:58 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ మరాఠా మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు, నటుడు శిఖర్ బహారియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. 
 
ఇద్దరూ జంటగా మాల్దీవులను కూడా సందర్శించారు. వీరి ప్రేమను కన్ఫర్మ్ చేసేందుకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వెబ్‌సైట్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫ్యాషన్ షోలో కలిసి కనిపించడంతో మళ్లీ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఇందులో వరుణ్ ధవన్‌తో బవాల్, అలానే మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా త్వరలో పట్టాలెక్కనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments