Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా హీరోయిన్‌ ఎవరో? జాక్వెలైన్ రూ.5కోట్లు డిమాండ్ చేసిందట!

చిరంజీవి తన 150వ సినిమాపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కత్తిలాంటి కథ, డైనమిక్‌ మాస్‌ డైరెక్టర్‌ను ఎంచుకోవడంలో క్లారిటీ వచ్చినా.. హీరోయిన్‌ ఎవరనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తమిళంలో హిట్టయిన

Webdunia
శనివారం, 9 జులై 2016 (09:35 IST)
చిరంజీవి తన 150వ సినిమాపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కత్తిలాంటి కథ, డైనమిక్‌ మాస్‌ డైరెక్టర్‌ను ఎంచుకోవడంలో క్లారిటీ వచ్చినా.. హీరోయిన్‌ ఎవరనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తమిళంలో హిట్టయిన ''కత్తి'' చిత్రాన్ని తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్‌ వివివినాయక్‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశారు వినాయక్. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు అన్నది మాత్రం రోజు రోజుకు హాట్ టాపిక్‌గా మారింది.
 
టాలీవుడ్‌లోని అందరు సీనియర్ హీరోల సరసన అనుష్క పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని.. అలాగే చిరుకు సరైన జోడి అవుతుందని అంతా సూచిస్తున్నారట. దీంతో చిరు కూడా దేవసేనపై మనసుపారేసుకున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాని కొన్నికారణాల వల్ల అనుష్క కూడా సై అయినట్టు సమాచారం. ఎట్టకేలకు బాలీవుడ్ భామలను రంగంలోకి దింపేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 
దీంతో బాలీవుడ్ సెక్సీ గర్ల్ జాక్వెలైన్ ఫెర్నాండజ్‌ని సంప్రదించారట. ఈ అమ్మడు వారిని దిమ్మదిరిగే రెమ్యునరేషన్ అడిగిందట. రూ.5 కోట్లు ఇస్తే నేను చేయడానికి రెడీ అని తేల్చిచెప్పేసిందట. ఈ సెక్సీ ఫిగర్‌ని తెలుగు తెరపై చూడాలంటే మనోళ్ళు 5కోట్లు ముట్టజెప్పాలా... జాక్వెలైన్ ఫెర్నాండజ్.. నర్గీస్ ఫక్రీ వంటి భామలను హీరోయిన్లుగా పెట్టుకునే బదులు.. మన అచ్చ తెలుగు అమ్మాయిలను పెట్టుకుంటే బెస్ట్ కదూ. చూద్దాం మరి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఏం డెసిషన్ తీసుకుంటాడో!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం