Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐ' ఆడియో వేడుక వేదికపై జాకీ చాన్, చిరంజీవి, కేసీఆర్!?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:22 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఐ'. ఈ చిత్రం తెలుగు ఆడియో వేడుక వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ నటుడు జాకీ చాన్, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇందుకోసం టాలీవుడ్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ప్రయత్నాలు ఫలిస్తే.. తమిళ నటుడు విక్రం, అమీ జాక్సన్‌లు జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ’ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో ఈ అద్భుతం చోటుచేసుకోనుంది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న తమ ఆహ్వానానికి జాకీచాన్ నుంచి రెండు రోజుల్లోగా సానుకూల స్పందన రానుందని ‘ఐ’ తెలుగు వెర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments