"విశ్వంభర"లో త్రిష డుయెల్ రోల్.. నిజమేనా?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (11:03 IST)
చెన్నై చంద్రం త్రిష ఇటీవలే "విశ్వంభర షూటింగ్‌లో చేరింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టింది. గతంలో మురుగదాస్‌ దర్శకత్వంలో చిరంజీవి సరసన స్టాలిన్‌ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె "విశ్వంభర"లో హీరోయిన్‌గా అదరగొట్టనుంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కూడా నటిస్తున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభియనం చేస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం ఆమె తల్లి, కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే అందులో నిజం లేనట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న విధానం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ పూర్తయ్యింది. చిరంజీవి, త్రిషపై రెండో పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఇందుకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments