Webdunia - Bharat's app for daily news and videos

Install App

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

దేవి
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (10:08 IST)
Producer Selagam Shetty Kedar
నిర్మాత సెలగం శెట్టి  కేదార్ మరణంతో టాలీవుడ్ లో స్టార్స్, నిర్మాతలకు అగమ్యగోచరం గా మారింది.  టాలీవుడ్ లో అగ్ర హీరోలకు, నిర్మాతలకు బినామిగా ఉన్న కేదార్ మరణం కుదిపెసింది. ఇతెవలె హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో బయటపడిన డ్రగ్ కేసులో ఆయన సూత్రధారుడు. ఈ విషయాన్ని పోలీస్ లు ప్రకటించారు.  ఆ తర్వాత కేదార్ హైదరాబాద్ నుంచి దుబాయ్ కు మార్చాడు. అక్కడ ఖరేదైనా జుమేరా లీక్ టవర్స్ లో నివాసం ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నిన్న ఆయన మరణం తో ఒక్కసారిగా టాలీవుడ్ కలవపడింది.
 
ఈమధ్య అగ్ర హీరోల సినిమా ఫంక్షన్ లు దుబాయ్ లో జరపడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తరచూ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు దుబాయి వెళ్లి రావడం జరుగుతుంది. బహుశా ఇందుకేమో వెళుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఇటివలే అగ్ర హీరోలు దుబాయి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఓ ప్రముఖ నిర్మత పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ, తన వేడుకలు అక్కడ చేసుకున్నారు. సినిమా షూటింగ్ పేరుతోనో, ప్రీ రిలీజ్ పేరుతోనో, వేడుకలు పేరుతోనో చాలామంది అక్కడికి వెళ్ళడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే మాజీ శాసన సభుడు రోహిత్ రెడ్డి, కేదార్ మరణం చెందినప్పుడు అక్కడే ఉన్నాడని వార్తలు వచాయి. కాని. తాను లేనని వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments