Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీ గౌతమ్ విడాకులు తీసుకుందా..? సమంతలా స్వేచ్ఛా పక్షి!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (15:57 IST)
తెలుగు బుల్లితెర నుంచి వెండితెర వరకు తళుక్కున మెరిసిన రష్మీ గౌతమ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్టేట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా రష్మీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. రష్మీకి ఇటీవలే విడాకులు మంజూరు అయ్యాయి. 
 
ఒడిశా నేపథ్యం ఉన్న రష్మీ బుల్లితెరపై సెటిల్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటోంది. పలు వ్యాపార సంస్థలకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టింది.
 
ఇక రష్మీకి ఈ క్రేజ్ రావడానికి ముందే నేవీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్తతో ఎక్కడో తేడా కొట్టింది. వాళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలూ తక్కువే. మొత్తానికి ఇటీవలే విడాకులు తీసేసుకుంది.
 
ఇప్పుడు ఆమె కూడా సమంతలాగా ఓ స్వేచ్ఛా పక్షి. అయితే ఇటీవలే ఆమె మరో వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. అవన్నీ అబద్ధం. అయితే తనకు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందన్నది వాస్తవం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం వాళ్లిద్దరు అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

చిల్లర్లేదు.. ఇక రాయన్న రైల్వేస్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఏపీ సర్కారు తొలి కేబినెట్ నిర్ణయాలివే...

రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

ఆ యాప్‌ డౌన్ లోడ్ చేయొద్దని చెప్పిన తండ్రి.. బాలిక ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments