ప్రభాస్ పారితోషికం రూ. 100 కోట్లా? ఆస్తులు రూ. 7 వేల కోట్లా?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (18:04 IST)
ప్రభాస్. ఇప్పుడు ఆలిండియా టాప్ స్టార్లలో ఒకరు. బాహుబలి చిత్రంతో తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు ప్రభాస్. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలియలేదు కానీ సాహో చిత్రానికి రూ. 75 కోట్లు తీసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
 
ఇప్పుడు దీన్ని తలదన్నే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటయా అంటే... ప్రభాస్ ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం పుచ్చుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే ప్రభాస్ ఆస్తుల్లోనూ బాహుబలి అంటూ ఇండస్ట్రీ సర్కిళ్లలో మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ తండ్రి గతంలో నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లోనే ఆయన పలు నగరాల్లో హోటళ్లు, ఫామ్ హౌసులు, ఎస్టేట్స్, భూములు వున్నాయట. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 7 వేల కోట్ల వరకూ వుంటాయని చెప్తున్నారు. మరి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమో తెలియాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments