Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. SSMB 29లో ప్రిన్స్ డుయెల్ రోల్?

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (14:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో కొత్త సినిమా తెరపైకి రానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. SSMB 29 అని పిలువబడే ఈ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జక్కన్న. 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ వచ్చే ఛాన్సుందని టాక్. 2024లోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు జక్కన్న సినిమాలో ద్విపాత్రాభినయంతో సరికొత్త సవాలును ఎదుర్కొంటారని తెలుస్తోంది. బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. ఇదే తరహాలో మహేష్ బాబు కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments