కాంతారా 2... రిషబ్ శెట్టి అలా చేస్తున్నారట...

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:16 IST)
కాంతారా మూవీ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ కాంతారా మూవీకి ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాంతారా 2 స్టోరీపై దర్శకుడు రిషబ్ శెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రాన్ని వీలైనంత వరకు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2024 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పరిశోధన చేసేందుకు రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో రిషబ్ కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments