Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్' కథను లీక్ చేసిన గీత రచయిత కృష్ణకాంత్?!

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (19:17 IST)
ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరెక్కిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". వచ్చే యేడాది జనవరి 14వ తేదీన సంక్రాంతికి ప్రేక్షల ముందుకురానుంది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి గేయ రచయితగా పనిచేసిన కృష్ణకాంత్ ఈ సినిమా స్టోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తిగా 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఇది పునర్జన్మల ఆధారంగా తెరకెక్కించారు. టైమ్ ట్రావెల్ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ చిత్రం మొత్తం ఒక రైలు ప్రయాణంలోనే సాగుతుందని మరికొందరు అంటున్నారు. కానీ, ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనివ్వండి. 
 
ఈ చిత్రంలో ఐదు పాటలకు గేయ రచన చేశాను. ఈ చిత్రం కోసం రాసిన రాతలు చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు. కానీ, బిగ్ స్క్రీన్‌పై చాలా బాగా ఉంటాయన్నారు. కాగా, సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments