Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరలో త్రిషతో పాటు తమన్నా, శ్రీలీల, మీనాక్షి కూడా...

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:07 IST)
మెగాస్టార్ చిరంజీవి- మల్లిడి వశిష్ట కాంబోలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం వున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ఒకరు.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని టాక్ వస్తోంది. 
 
విశ్వంభరలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఈ ముగ్గురితో చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. ఆ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరిలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది.
 
ఇకపోతే.. 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments