సాయిపల్లవిని చూసి దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఫీలవుతున్న హీరోయిన్!

సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:54 IST)
సాయిపల్లవి. 'ఫిదా' చిత్రంలో నటించి ఎక్కడలేని క్రేజ్‌తో పాటు.. పేరును సంపాదించుకుంది. పైగా, ఈ చిత్రంలో సాయిపల్లవి నటన నిర్మాతకు కనకవర్షం కురిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరో కాగా, శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. 
 
అయితే, సాయిపల్లవిని చూస్తే మరో హీరోయిన్ నివేదా థామస్ వణికిపోతోందట. సాయిని చూస్తే దయ్యాన్నో, బూతాన్నో చూసినట్టుగా ఉందట. నిజానికి టాలీవుడ్‌లో నటన పరంగా దూసుకుపోతోన్న హీరోయిన్లను వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో తాజాగా నివేదా థామస్. 
 
కానీ, సాయిపల్లవిని చూసిన తర్వాత నివేదా బెంబేలెత్తిపోతోందట. ఈ సినిమా విడుదలకు ముందు దర్శక నిర్మాతలు నివేదా ఇంటిముందు క్యూ కడితే ఇప్పుడు సాయిపల్లవి ఇంటిముందు క్యూకడుతున్నారంట. తన అవకాశాలు ఎక్కడ జారి పోతాయోనని నివేదా కంగారు పడుతోందని సినీ జనాలు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments