Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ సాంగ్ ఆకలి తీర్చే పాట... రంగంలోకి ఈషా రెబ్బా

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (19:10 IST)
సంక్రాంతికి ఐటెం సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మహేష్ బాబు గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాట తప్ప, మరే ఇతర చిత్రంలోని పాట ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకేనేమో ఇక స్పెషల్ సాంగ్స్‌ని ఇష్టపడే సినీ ప్రియుల ఆకలిని తీర్చే సినిమా రాబోతోంది.
 
సెన్సేషనల్ స్టార్ విశ్వక్సేన్ రాబోయే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో మాస్ బీట్ సాంగ్ రాబోతోంది. ఈ పాట కోసం నోరా ఫతేహి, కాజల్ అగర్వాల్ వంటి తారల పేర్లను మేకర్స్ పరిశీలించారు. 
 
కానీ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ పాటకు తెలుగు బ్యూటీని రంగంలోకి దించాలని భావిస్తున్నారట. దీంతో ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. మరో రెండు రోజుల్లో పాట చిత్రీకరణ జరగనుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ మార్చి 8న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments