Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్‌ను అలా చూపిస్తారా? భగ్గుమన్న రష్మి

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (20:58 IST)
సుధీర్, రష్మి ఈ జంట గురించి చెప్పనవసరం లేదు. సుధీర్ పేరు వినబడితే ఆటోమేటిక్‌గా రష్మి పేరు మారుమ్రోగుతుంది. ఇక రష్మి గురించి మాట్లాడుతుంటే సుధీర్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇద్దరి గురించి ప్రచారం తారాస్థాయిలోనే సాగుతోంది.
 
దానికంతా కారణంగా జబర్దస్త్. ఇప్పడు ఢీ షో. బుల్లితెరపై ఈ షో సృష్టించిన రికార్డ్ అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ షోలో ఇద్దరి గురించి చర్చ నడుస్తుంది. క్వార్టర్ ఫైనల్ షోలో సుధీర్‌ను అవమానించే విధంగా చూపించారట. ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
అయితే తను అవమానకరంగా చూపించినా సుధీర్ పట్టించుకోలేదు కానీ.. రష్మి మాత్రం బాగా ఫీలవుతుందట. ఎందుకలా సుధీర్‌ను చూపించారంటూ నిర్వాహకులపై మండిపడిందట. ఏదైనా సరే సమపాళ్ళలోనే ఉండాలి. శృతిమించితే అది విమర్సలకు తావిస్తుంది.
 
సుధీర్ విషయంలోను మీరు అలాగే చేశారంటూ ఆ షో నిర్వాహకుడిపై అంతెత్తు లేచారట రష్మి. తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా రష్మి తీసుకోవడంతో సంతోషంగా ఉన్నాడట సుధీర్. మరోవైపు ఫ్యాన్స్ కూడా షో నిర్వాహకులపై మండిపడిపోతున్నారట. ఈ షోలో ప్రియమణి, రష్మిలు ఏడుస్తూ కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments