Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ లవబర్డ్స్ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు వీరే..!

టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. గోవాలో జరగనున్న పెళ్ళికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:11 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. గోవాలో జరగనున్న పెళ్ళికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
పెళ్లి గడువు సమీపిస్తుండటంతో పెళ్లికి ఆహ్వానించాల్సిన సెలెబ్రిటీల జాబితాను తయారు చేసే పనిలో అక్కినేని నాగార్జున కుటుంబం నిమగ్నమైవుందట. అయితే ఈ లవబర్డ్స్ పెళ్ళి వేడుక ఓ ప్రైవేట్ ఫంక్షన్‌గా జరుగనుంది. 
 
ఈ వేడుకకు అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం. వీరిలో చైతూ బ్ల‌డ్ రిలేష‌న్ హీరో రానా దగ్గుబాటి ఈ పెళ్ళిలో సందడి చేయనుండగా, ఈయనతో పాటు చైతూకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నితిన్, అల్లు శిరీష్‌, ఎన్టీఆర్, రాంచరణ్‌‌లు ప్రత్యేక ఆహ్వనితులుగా హాజరు కానున్నారట. 
 
ఇక సమంత వైపు నుండి స్టైలిష్‌ డిజైనర్ నీరజ కోన మాత్రమే హాజరు కానుందని టాక్. ఇక రిసెప్ష‌న్‌కి నాగ చైతన్య, సమంత, నాగార్జున ఎవరికి వారు తమకి సంబంధించిన వారిని వ్యక్తిగతంగా ఆహ్వనించనున్నారని టాక్. గోవాలో వివాహం ముగిసిన తర్వాత సెలబ్రిటీల కోసం అక్టోబర్ 13న హైదరాబాద్‌‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments