చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అయితే.. అది ఎప్పుడు?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (22:27 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా జరగలేదు. అయితే.. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. నాగార్జున వైల్డ్ డాగ్, చైతన్య లవ్ స్టోరీ, సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు షూటింగ్ స్టార్ట్ చేసాయి. దీంతో మిగిలిన హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
 
అయితే... మెగా ఫ్యాన్స్ ఆచార్య షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. బాస్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి ఆచార్య టీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధం కండి అంటూ సందేశం పంపించారు అని తెలిసింది. దీంతో కొరటాల టీమ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట.
 
ఎప్పుడు స్టార్ట్ చేసినా... మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూ షెడ్యూల్‌తో ఫినిష్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. అక్టోబర్ నుంచి ఆచార్య సెట్స్ పైకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments