Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపమా పరమేశ్వరన్‌తో బీకేర్‌ఫుల్, ఎందుకు?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (21:31 IST)
అనుపమ పరమేశ్వరన్ వేదాంతం చెప్పడం ప్రారంభించింది. సినిమా అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆమె వేదాంత ధోరణిలో మాట్లాడుతోందని స్నేహితులే చెప్పేస్తున్నారు. అయితే ఆమె చెబుతున్న వేదాంతంలో మంచి విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ అనుపమ ఎందుకు ఇలా మాట్లాడుతోంది?
 
సినిమాల్లో ఎలా చెయ్యాలో డైరెక్టర్ చెబుతారు. ఆయన చెప్పినట్లు మనం నటించాల్సి ఉంటుంది. అలాగే చేస్తాను కూడా. కానీ కొంతమంది సినిమా యూనిట్లో ఉన్న వారు అమ్మా.. నువ్వు ఇలా చేయకూడదమ్మా.. అలా చెయ్యాలి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు డైరెక్టర్‌కు బాగా దగ్గర అయ్యుండచ్చు. కానీ నేను డైరెక్టర్ మాట మాత్రమే వింటాను.
 
ఇంకెవరి మాట వినను అంటోంది అనుపమ. అందంతో పాటు కోపం అనుపమకు ఎక్కువే అన్న డైరెక్టర్లు లేకపోలేదు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులు చెబితే వింటాను కానీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సలహాలిస్తే మాత్రం అనుపమకు చిర్రెత్తుకొస్తుందట. అందుకే అనుపమతో స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments