Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మన్మథుడు'తో రొమాన్స్ చేయనున్న 'రుద్రమదేవి'

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2015 (12:29 IST)
టాలీవుడ్ 'మన్మథుడు'తో 'రుద్రమదేవి' రొమాన్స్ చేయనుంది. హీరో నాగార్జున, తమిళ హీరో కార్తీలు కలిసి వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగార్జున సరసన అనుష్క నటించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
 
 
నిజానికి గత కొన్నేళ్లుగా ఈ జంట వెండితెరపై కనిపించలేదు. దీనికి కారణం లేకపోలేదు. కొంత కాలంగా ఎవరి సినిమాల్లో వారు బిజిగా ఉన్నారు. ప్రస్తుతం అనుష్క ఇంకా బిజీగా సినిమాలు చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. నాగార్జున కూడా వయసు మీదపడుతున్న సమయంలో స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేసేస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తన సరసన నటించాలని అనుష్కను నాగార్జున కోరగానే ఆమె సమ్మతించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రం అంటచ్‌బుల్ అనే చిత్రం ప్రేరణతో నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ రోల్ చేయడానికి అనుష్క ఒప్పుకుందట. ఇందులో అనుష్క స్టోరీ పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంటుందని ఫిల్మ్ వర్గాల టాక్. ఈ చిత్రంలో నాగార్జున వీల్‌చైర్‌లో కనిపిస్తున్న విషయం తెల్సిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments