Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం ముందుగా ఏ హీరోతో చేయాల‌నుకున్నారో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:37 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల పైగా షేర్ సాధించి తెలుగు సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. 14 కోట్ల పెట్టుబ‌డితో 60 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.
 
భారీ బ‌డ్జెట్ మూవీ తీసినా ఇంత లాభం రాదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాను ముందుగా అల్లు శిరీష్‌తో చేయాల‌నుకున్నార‌ట‌. ప‌ర‌శురామ్ మాత్రం విజ‌య్‌తోనే చేయాల‌న్నాడ‌ట‌. అదే క‌లిసొచ్చింది. ఒక‌వేళ అల్లు శిరీష్‌తో చేస్తే ఈ రేంజ్ స‌క్స‌స్ వ‌చ్చేది కాదు. ఈ సినిమాతో ప‌ర‌శురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే అని ఎనౌన్స్ చేసారు. మ‌రి.. ఏ హీరోతో చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments