అఖండ ప్రీరిలీజ్‌కు అల్లు అర్జున్ - మ‌రి ఆచార్య ప్రీరిలీజ్‌కు గెస్ట్ ఎవ‌రో తెలుసా!

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:45 IST)
Acharya
అఖండ విడుద‌లైంది. త‌దుప‌రి పుష్ప‌, అనంత‌రం ఆచార్య వ‌రుస‌గా వున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మొన్న‌నే రిలీజైన సిద్ధ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే ఈ సినిమా ప్రీరిలీజ్‌ను గ్రాండ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దర్శకుడు కొరటాల శివ ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మ‌రి గెస్ట్ ఎవ‌ర‌నేది స‌స్పెన్స్‌గా వుంచారు. బాల‌కృష్ణ ఫంక్ష‌న్ కు అల్లు అర్జున్ వ‌చ్చి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు ఆచార్య‌కు వ‌చ్చే గెస్ట్‌గా అంతే రేజ్‌లో వుండాల‌ని అనుకుంటారు. క‌నుక‌నే ఎన్‌.టి.ఆర్‌. రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా సిద్ధం అవుతుంది.
 
ఎన్‌.టి.ఆర్‌. వ‌స్తేనే మంచి లుక్ వ‌స్తుంది. బ‌య‌ట‌కు ఎన్ని మాట‌లు అనుకున్నా సినిమావ‌ర‌కు వ‌చ్చే స‌రికి అంతా ఒక్క‌టే అనేది తెలిసిందే. పైగా ఎన్.టి.ఆర్‌.తో కొర‌టాల సినిమా చేయ‌నున్నాడు కూడా. సో. ఎటుచూసినా ఎన్‌.టి.ఆర్‌. చీఫ్ గెస్ట్ అనేది ఫిక్స్ అంటూ అభిమానులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments