Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ ప్రీరిలీజ్‌కు అల్లు అర్జున్ - మ‌రి ఆచార్య ప్రీరిలీజ్‌కు గెస్ట్ ఎవ‌రో తెలుసా!

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:45 IST)
Acharya
అఖండ విడుద‌లైంది. త‌దుప‌రి పుష్ప‌, అనంత‌రం ఆచార్య వ‌రుస‌గా వున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. మొన్న‌నే రిలీజైన సిద్ధ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే ఈ సినిమా ప్రీరిలీజ్‌ను గ్రాండ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దర్శకుడు కొరటాల శివ ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మ‌రి గెస్ట్ ఎవ‌ర‌నేది స‌స్పెన్స్‌గా వుంచారు. బాల‌కృష్ణ ఫంక్ష‌న్ కు అల్లు అర్జున్ వ‌చ్చి స‌క్సెస్ చేశాడు. ఇప్పుడు ఆచార్య‌కు వ‌చ్చే గెస్ట్‌గా అంతే రేజ్‌లో వుండాల‌ని అనుకుంటారు. క‌నుక‌నే ఎన్‌.టి.ఆర్‌. రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. కూడా సిద్ధం అవుతుంది.
 
ఎన్‌.టి.ఆర్‌. వ‌స్తేనే మంచి లుక్ వ‌స్తుంది. బ‌య‌ట‌కు ఎన్ని మాట‌లు అనుకున్నా సినిమావ‌ర‌కు వ‌చ్చే స‌రికి అంతా ఒక్క‌టే అనేది తెలిసిందే. పైగా ఎన్.టి.ఆర్‌.తో కొర‌టాల సినిమా చేయ‌నున్నాడు కూడా. సో. ఎటుచూసినా ఎన్‌.టి.ఆర్‌. చీఫ్ గెస్ట్ అనేది ఫిక్స్ అంటూ అభిమానులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments