Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

దేవీ
బుధవారం, 23 జులై 2025 (19:25 IST)
Adivi Sesh and Mrinal Thakur
మేజర్ ఫేమ్ అడివి శేష్ 'డకోయిట్' అనే యాక్షన్ డ్రామా సినిమాను చేస్తున్నాడు. నాయికగా శ్రుతి హాసన్ తప్పుకున్న తర్వాత మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు కొంత పార్ట్ షూట్ జరిగింది. కొంత గేప్ తర్వాత ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు సినిమా సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిండగా, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ గాయపడ్డారు. అడివి శేష్ మరియు మృణాల్ ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి కానీ వారు 'డకోయిట్' షూటింగ్‌ను కొనసాగారు.
 
షాట్ చిత్రీకరణ తర్వాత అడివి శేష్ విరామం తీసుకుని వైద్యుడిని సందర్శిస్తారు. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అడివి శేష్, షనీల్ డియోతో కలిసి స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఈ సినిమా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. సుప్రియా యార్లగడ్డ డకోయిట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments