Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్స్ చేస్తూనే రూ.190 కోట్ల బంగ్లా కొనేసింది..?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (17:24 IST)
ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతౌలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో బంగ్లాను కొని సంచలనం సృష్టించింది. ఉత్తర దక్షిణాది సినిమాలతో కలిసి ఊర్వశి రౌతులా 15 సినిమాల్లో నటించింది. ఇందులో హీరోయిన్‌గా ఆమె నటించినవి కేవలం ఐదు మాత్రమే. 
 
అయితే ఎక్కడా డీలా పడిపోలేదు. తన అందచందాలను ఐటమ్ పాటలకు ఉపయోగించి భారీగా సంపాదిస్తోంది. ఇటీవల కేన్స్ కార్పెట్‌పై కూడా మెరిసింది. తెలుగులో "వాల్తేర్ వీరయ్య"లో "బాస్ పార్టీ" అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో "వైల్డ్ సాలా" అంటూ అదరగొట్టింది. 
 
తాజాగా బోయపాటి -రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్‌గా కనిపించనుంది. ఇలా ఐటమ్స్ సాంగ్ చేసి ప్రస్తుతం ఆమె బంగ్లాను కొనడం చర్చనీయాంశం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments