Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్స్ చేస్తూనే రూ.190 కోట్ల బంగ్లా కొనేసింది..?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (17:24 IST)
ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతౌలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో బంగ్లాను కొని సంచలనం సృష్టించింది. ఉత్తర దక్షిణాది సినిమాలతో కలిసి ఊర్వశి రౌతులా 15 సినిమాల్లో నటించింది. ఇందులో హీరోయిన్‌గా ఆమె నటించినవి కేవలం ఐదు మాత్రమే. 
 
అయితే ఎక్కడా డీలా పడిపోలేదు. తన అందచందాలను ఐటమ్ పాటలకు ఉపయోగించి భారీగా సంపాదిస్తోంది. ఇటీవల కేన్స్ కార్పెట్‌పై కూడా మెరిసింది. తెలుగులో "వాల్తేర్ వీరయ్య"లో "బాస్ పార్టీ" అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో "వైల్డ్ సాలా" అంటూ అదరగొట్టింది. 
 
తాజాగా బోయపాటి -రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్‌గా కనిపించనుంది. ఇలా ఐటమ్స్ సాంగ్ చేసి ప్రస్తుతం ఆమె బంగ్లాను కొనడం చర్చనీయాంశం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments