Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లితీగలా తయారై.. హైదరాబాద్ వచ్చిన శ్వేతబసు.. ఛాన్సులిస్తారా?

కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (13:43 IST)
కొత్తబంగారు లోకం హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. ‘బద్రీనాథ్‌కి దునియా’లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత ప్రస్తుతం తెలుగు ఛాన్సుల కోసం మల్లి తీగల తయారైంది. అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో శ్వేతాబసు ప్రసాద్ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 
 
అయితే టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయిన శ్వేతబసు సూపర్ లుక్‌లో వచ్చినా దర్శకనిర్మాతలు ఆమెకు ఛాన్స్ ఇస్తారో లేదో మరి.. టాలీవుడ్‌లో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ బ్యూటీకి అనుకోని షాక్ తగిలింది. అయినా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న శ్వేతబసు ప్రసాద్.. టాలీవుడ్‌లో ఏమేరకు ఛాన్సులు రాబట్టుతుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

జైపూరులో ఘోరం: బైకర్లపై దూసుకెళ్లని ఎస్‌యూవీ కారు.. నలుగురు మృతి

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments