రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు.. రెండో బిడ్డకు తల్లి కాబోతున్న ప్రణీత!

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (11:22 IST)
Actress Pranitha
అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నటి ప్రణీత రెండోసారి తల్లి కాబోతోంది. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రణిత 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. జూన్ 2022లో ఆమె తన కుమార్తెకు జన్మనిచ్చింది. 
 
ప్రస్తుతం ఈ దంపతులు రెండో బిడ్డ కోసం వేచి చేస్తున్నారు. సోషల్ మీడియాలో "రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు!" ఆ తర్వాత తన కూతురు కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రణీత "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్లతో సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. బెంగుళూరుకు చెందిన ఈ నటి తన వివాహమైనప్పటి నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

తర్వాతి కథనం
Show comments