Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లు తెగవాడేసుకుంటున్నారంటున్న హీరోయిన్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి మాధవీలత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ప్రస్తుతం బీజేపీ బీజేపీ మహిళా నేతగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీనిపై మాధవీలత స్పందిస్తూ, సోషల్ మీడియాలో నెటిజన్లు తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రతి రెండు రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్టులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కామెంట్స్ చేయడం చాలా బాధగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. 
 
ప్రజా జీవితంలో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారని ఇలా ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇలా ఎందుకు రాస్తారు?' అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, 'మీకు మీరు సెలెబ్రిటీస్ అని, లీడర్స్ అని ఫీలవుతున్నారా?' అంటూ చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments