Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసిన బ్యాంకాక్ బ్యాచ్?

టాలీవుడ్‌లో బ్యాంకాక్ బ్యాచ్‌గా ముద్రపడిన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ముఠా సభ్యుల్లోని ఒకరిద్దరు సినీ నటి చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదేవిషయాన్ని కూడూ సిట్ అధికారులకు పూ

Webdunia
గురువారం, 20 జులై 2017 (09:42 IST)
టాలీవుడ్‌లో బ్యాంకాక్ బ్యాచ్‌గా ముద్రపడిన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ముఠా సభ్యుల్లోని ఒకరిద్దరు సినీ నటి చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదేవిషయాన్ని కూడూ సిట్ అధికారులకు పూరీ జగన్నాథ్ తెలిపినట్టు సమాచారం. చార్మీకి డ్రగ్స్ సరఫరా చేశారా? అనే ప్రశ్నకు పూరీ అవుననే సమాధానమిచ్చినట్టు వినికిడి. దీంతో ఆమె నిద్రహారాలు లేకుండా ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్ర‌గ్స్ కేసులో సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకావాల్సిన తేదీలు మారిపోయాయి. గురువారం సిట్ అధికారుల ఎదుట ఛార్మీ హాజరుకావాల్సి ఉంది. కానీ, కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని విచారణకు పిలిచారు.
 
అలాగే, ఛార్మీని ఏ తేదీన విచారిస్తామ‌న్న అంశాన్ని కూడా అధికారులు తాజాగా ప్రకటించారు. ఛార్మీ ఈ నెల 26న విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని అన్నారు. మొదట్లో చెప్పిన ప్రకారం, ఈ నెల‌ 26న న‌టుడు న‌వ‌దీప్‌ను విచారించాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా అధికారులు ఈ తేదీల్లో మార్పులు చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments