Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్చువల్లీ... సుసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ ఇంటిని ఆదాశర్మ కొనేసిందా?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (23:04 IST)
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందని భోగట్టా. ఈ విషయాన్ని ఆదాశర్మ ఇంకా ధృవీకరించలేదు. జూన్ 14, 2020 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించినప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది.
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుందరమైన బీచ్‌కి కూసింత దూరంలో వుంది. ఆ ఇంటి నుంచి చూస్తుంటే సముద్రపు ఒడ్డు సుందరంగా కనబడుతుంటుంది. ఫ్లాట్ ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఆదాశర్మ ఉండటంతో ఆమె ఈ ఇల్లు కొనేసిందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments