Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్చువల్లీ... సుసైడ్ చేసుకున్న సుశాంత్ సింగ్ ఇంటిని ఆదాశర్మ కొనేసిందా?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (23:04 IST)
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మ కొనుగోలు చేసిందని భోగట్టా. ఈ విషయాన్ని ఆదాశర్మ ఇంకా ధృవీకరించలేదు. జూన్ 14, 2020 న సుశాంత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించినప్పటి నుండి ఈ ఇల్లు ఖాళీగా ఉంది.
 
ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుందరమైన బీచ్‌కి కూసింత దూరంలో వుంది. ఆ ఇంటి నుంచి చూస్తుంటే సముద్రపు ఒడ్డు సుందరంగా కనబడుతుంటుంది. ఫ్లాట్ ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో ఆదాశర్మ ఉండటంతో ఆమె ఈ ఇల్లు కొనేసిందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments