Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రీ ఇడియట్స్ సీక్వెల్... అమీర్ ఖాన్ - రాజ్‌ కుమార్ హిరానీ కాంబినేషన్‌లోనే....

Webdunia
గురువారం, 26 మే 2016 (14:18 IST)
రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009లో విడుదలైన చిత్రం ''త్రీ ఇడియట్స్''. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించారు. కాలేజ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌ అయ్యింది. తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ చేయగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందట. 
 
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో రాజ్‌కుమార్‌ హిరానీ అమీర్‌‌ను కలిసి 'త్రీ ఇడియట్స్‌' సీక్వెల్‌ తీద్దామని చెప్పాడట. దీనికి అమీర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం అమీర్ 'దంగల్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా రాజ్ కుమార్ హిరానీ 'సంజయ్ దత్' జీవిత కథాంశంగా రణబీర్ కపూర్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే "త్రీ ఇడియట్స్'' సీక్వెల్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments