Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా కోర్టు సమన్లు...! కొట్టిపారేసిన అమితాబ్‌..!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:14 IST)
బాలీవుడ్ బిగ్‍‌ బీ,  సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు అమెరికా కోర్టు సమన్లు జారీచేసింది. మానవ హక్కులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నోటీసు ఇచ్చింది. 1984లో సిక్కులపై హింసకు అమితాబ్ ప్రేరేపించారని ఆరోపిస్తూ న్యూయార్క్ లోని సిక్ ఫర్ జస్టిస్ ప్రతినిధిని లాస్ ఏంజెల్స్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అమితాబ్ కు సమన్లు జారీచేసింది. దీనిపై మార్చి నెల 17 తేదిలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అమితాబ్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి హింసను ప్రేరేపించలేదని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటానన్నారు. గతంలో ఇదే అంశంలో మాజీ ప్రధాని మన్మోహగ్, ప్రధాని నరేంద్రమోదీకి కూడా అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments