Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయం రవితో సినిమా.. మధ్యలో త్రిష.. అంజలి బాధ!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (15:35 IST)
జయం రవి హీరోగా రూపొందుతున్న సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత అంజలి నటిస్తున్న ఈ సినిమాపై సీతమ్మ అంచనాలు పెట్టుకుంది. అయితే అంజలి అంచనాలకు త్రిష గండికొట్టనుందని టాక్ వస్తోంది. అంతే అంజలికి భయం పట్టుకుంది. 
 
జయం రవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో తానే ప్రధాన కథానాయికనని అంజలి భావించింది. అయితే, ఆ తర్వాత ఆ సినిమాలో త్రిష కూడా కథానాయికగా జాయిన్ అయింది. దాంతో అంజలికి బాధ పట్టుకుంది. త్రిష ఉండడంతో తన పాత్ర పలుచనైపోతుందని ఆమె తెగ ఫీలవుతోందట.
 
దానికి తోడు ఇప్పుడు ఇందులో ఓ ఐటెం సాంగు కోసం పూర్ణను కూడా తీసుకున్నారు. దీంతో అంజలికి మరింత టెన్షన్ పట్టుకుంది. గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా కోలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటుంటే, ఓ పక్క త్రిష ... మరోపక్క పూర్ణ ఐటెం సాంగుతో తన పాత్రకు ఇక ప్రాధాన్యత ఏం ఉంటుందని అమ్మడు తెగ ఫీలవుతోందట. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments