Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష ''మేము'' ఎప్పుడొస్తుందో.. పూనమ్ బాజ్వా, ఓవియా కూడా..

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (18:38 IST)
త్రిష, పూనమ్ బాజ్వా, ఓవియా నటిస్తున్న సినిమాకు ''మేము'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎన్.పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు హెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. 
 
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే జర్నీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా త్రిష ప్రస్తుతం బాలకృష్ణ లయన్ సినిమా నటిస్తుండగా.. మరో హారర్ ఫిలిమ్‌లో నటించేందుకు సైతం సంతకం చేసేసిందట.!

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments