Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల కొష్టాంలో త్రిష స్వచ్ఛ భారత్... బొచ్చెలో ఎత్తిపోస్తున్నదేంటో...?!!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (14:45 IST)
స్వచ్ఛ భారత్ అనగానే చాలామంది ఏదో మురుగు కాల్వలు, రోడ్లు, పాఠశాల ఆవరణలు శుభ్రపరచడాన్ని చూస్తూ ఉన్నాం. కానీ మాజీ మిస్ చెన్నై త్రిష మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకుంది. చెన్నైలోని తాంబరంలోని ముడిచుర్ లోని జంతుసంరక్షణ శాలను శుభ్రపరిచింది. 
 
పశువుల శాలకు వెళ్లి దాదాపు 2 గంటలపాటు త్రిష, తన స్నేహితురాళ్లతో కలిసి కష్టపడి అక్కడి చెత్తనంతా ఎత్తిపోసింది. 2015 జనవరి నుంచి త్రిష శుభ్రపర్చిన పశువుల శాల లోకి జంతువులను ఉంచుతారట. అందువల్ల అవి వచ్చేముందే అక్కడ శుభ్రం చేసినట్లు త్రిష చెపుతోంది. అవున్లెండి... ఆల్రెడీ జంతువులున్న చోట స్వచ్ఛ భారత్ చేస్తే ఫోటోల్లో అంత నీట్ గా పడరు కదా...?!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments