Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శకుంతల కుటుంబానికి "పడ్డానండి ప్రేమలో మరి" టీమ్ సంతాపం

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (18:24 IST)
ఫ్రముఖ నటి తెలంగాణ శకుంతల హఠాణ్మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆమె నటించిన చివరి చిత్రం వరుణ్ సందేశ్ హీరోగా నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్ పాంచజన్య మీడియా ప్రై లిమిటెడ్ వారి "పడ్డానండి ప్రేమలో మరి". మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. 
 
ఈ చిత్ర నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్ నటి తెలంగాణ శకుంతల స్వర్గస్తులు కావటం పట్ల దిగ్భ్రాంతి చెందుతూ "ఆమె చాలా మంచి నటి. మా చిత్రం షూటింగ్ లో ఆమె ఈ నెల 11, 12 తేదీలలో పాల్గొన్నారు. షూటింగ్ జరుగుతున్నంత సేపూ ఆమె అందరితో చనువుగా ఉండేవారు. అలాంటి ఆమె హఠాణ్మరణం చెందడం నన్నూ, మా యూనిట్‌ని దిగ్భ్రాంతికి లోను చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నను" అని అన్నారు. 
 
దర్శకుడు  మహేశ్ ఉప్పుటూరి మాట్లాడుతూ "ఒక చక్కని నటిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అన్నారు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments