Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీ తమన్నాతో కృష్ణవంశీ.. గోవిందుడు తర్వాత హిట్ కోసం..

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:10 IST)
''గోవిందుడు అందరి వాడేలే'' మోస్తరు ఫలితాలను ఇవ్వడంతో కృష్ణవంశీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో తొలిసారిగా కృష్ణవంశీ సినిమా చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, దిల్ రాజు కలసి కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిన్న చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందుతుందని అంటున్నారు. 
 
ఈ సినిమాలో కథానాయిక పాత్రకు తమన్నాను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో ప్రస్తుతం మిల్కీ బ్యూటీతో చర్చలు జరుగుతున్నాయట!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments