Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ మల్టీస్టారర్.... తప్పుకున్న శ్రుతి.. తమన్నా రీప్లేస్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:50 IST)
ప్రముఖ నటి శ్రుతి హాసన్ స్థానంలోకి తమన్నా రానుంది. పీవీపీ సంస్థ నిర్మాణంలో నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంలో కథానాయికగా శ్రుతిని ఎంచుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆమె అందులో నుంచి తప్పుకోవడం, ఈ వ్యవహారం కోర్టుకి వెళ్లడం మనకు తెలిసిందే. 
 
తాజాగా వార్త ఏంటంటే.. శ్రుతి స్థానంలో తమన్నాను తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా నాగ్ సూచన మేరకు తమన్నను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రస్తుతం తమన్నాతో చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments