Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ తల్లికి రెండు కోట్లు.. అతిలోక సుందరి ఓకే..!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (12:16 IST)
అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్పీడు పెంచింది. ఒక వైపు బాలీవుడ్‌లో నటిస్తూనే దక్షిణాది వైపు కూడా కన్నేసింది. రవి ఒడయార్ రూపొందించే 'మదర్' హిందీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శ్రీదేవి తాజాగా తెలుగులో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 
 
'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ తల్లి పాత్ర కోసం చిత్ర దర్శకులు ప్రముఖ నటి కావాలనుకున్నారట. అందుకోసం శ్రీదేవిని సంప్రదించగా ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. 
 
అయితే రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే అని మెలిక పెట్టిందట. అయినా దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'పులి' సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తున్నారు. 
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments