త్రివిక్రమ్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి తెరకెక్కిన సంగతి తెలిసిందే. 3విక్రమ్ కలం నుంచి జాలువారిన డైలాగ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోనూ ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్లో హల్ చల్ చేస్తుంది. సినిమా ప్రారంభంలో క్లైమాక్స్లో వచ్చే ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. సినిమా కథతో ఇమిడి ఉన్న ఈ డైలాగ్ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్ మీకోసం....